ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో మహేంద్ర సింగ్ ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్ 2025లో సీఎస్కేకి నాయకత్వం వహించిన గైక్వాడ్, ఈ సీజన్ ప్రారంభంలో గౌహతిలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కుడి ముంజేయికి దెబ్బ తగిలింది. తరువాత స్కాన్లలో మోచేయి విరిగినట్లు వెల్లడైంది. దీంతో ధోనీకి తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు.