
కారు సైడ్ మిర్రర్కు బైక్ తాకిందని.. కారుతో గుద్ది చంపేసిన దంపతులు
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2025
రెండు కిలోమీటర్ల పాటు వెంటాడి మరీ చంపిన జంట
కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకున్న దారుణ ఘటన
అయితే మనోజ్, ఆర్తి దంపతులు కారులో వెళ్తుండగా.. అనుకోకుండా కారు సైడ్ మిర్రర్కు అతని బైక్ తగిలించిన దర్శన్ అనే వ్యక్తి… pic.twitter.com/PA1g8dWDGo