తాత్పర్యం : ఓ దేవా...! చెట్లు పుష్పించి కాయలను కాస్తాయి. అయితే అదే పువ్వులు గనుక నీ పూజ కోసం తరలివచ్చి, అందమైన నీ పాదపద్మాలను తాకినట్లయితే... నిన్ను సేవించెడి భక్తులకు ధనధాన్యములు, ఆయురారోగ్యములు, సంతోషములు కలుగుతాయి కదా...! అంటూ భక్త రామదాసు శ్రీరామచంద్రమూర్తిని పై పద్యంలో ప్రార్థించాడు.