ఇటీవలికాలంలో మహిళలపై జరిగుతున్న నేరాలు, ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళలను చిత్రహింసలు పెట్టేందుకు, హత్య చేసేందుకు పెద్ద కారణాలు కూడా అవసరం లేకుండా పోతున్నాయి. గుండు సూది కింద పడినా కూడా మృగాళ్లు రచ్చిపోతున్నారు. భోజనం లేటుగా పెట్టిందన్న కోపంతో భార్యను పొడిచి చంపాడో భర్త. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..