ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. కానీ భర్త నపుంసకుడని తెలుసుకున్నాక భార్య షాక్ అయ్యింది. అంతే న్యాయం చేయండంటూ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో పేరు పొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరు ఐటీ ఇంజనీర్లు 2011లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.