24 సంవత్సాల తర్వాత మళ్లీ ఈ ఏడాది జూలై 26న గజలక్ష్మీ యోగం ఏర్పడుతుంది. శుక్రుడు, బృహస్పతి గ్రహాల కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ గజలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు, రుణాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోనున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..