విరాళాల మొత్తంలో ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.1,00,01,116, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్కు రూ.10,01,116, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్కు రూ.10,01,116, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్కు రూ.10,01,116, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్కు రూ.10,01,116 ఉన్నాయి. టిటిడిలోని వివిధ ట్రస్ట్లకు విరాళాలు అందించిన ఎన్నారై దాతను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అభినందించారు.