తీవ్ర విషాదం.. కన్న కూతురికి వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య
— BIG TV Breaking News (@bigtvtelugu) July 1, 2025
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాలో వెలుగుచూసిన ఘటన
కూతురు కోమాలోకి వెళ్లడంతో మనస్థాపం చెంది తండ్రి జర్పుల పరశురాం(44) సూసైడ్
రెండేళ్ల కింద పరశురాం కొడుకు సందీప్, కూతురు సింధుతో కలిసి బైక్పై వస్తుండగా… pic.twitter.com/XG054vBt9j