మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యం నెరవేరుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయం లేని వారితో...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో...
చార్మినార్ పరిధిలోని గుల్జర్ హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ అగ్నిప్రమాదంలో స్పాట్‌లో...
కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశ జోక్యం తప్పనిసరని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిస్ ఎర్డోగాన్ అన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌తో సమావేశం...
టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి...
దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారన్న సంచలన ఆరోపణలతో హర్యానాలోని జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు....
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మరోమారు నిప్పుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దళాలు గాజాలోని పలు ప్రాంతాలపై అర్థరాత్రి...
హైదరాబాద్ చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) నాగిరెడ్డి వెల్లడించారు....
తెలంగాణ రాష్ట్రంలోని పాల్వంచలో రెండో పెళ్లికి అంతరాయం ఏర్పడింది. ఓ ప్రైవేట్ టీచరైన వధువును, ఓ ప్రభుత్వ టీచరైన వరుడుకి ఇచ్చి వివాహం చేయాలని ఇరు కుటుంబాల...
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ సమీపంలోని గుల్జార్‌ హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 16 మందికి చేరింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు,...
కృష్ణానదిలోని పేకాట శిబిరాలపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఓ పేకాట రాయుడు కాళ్లకు పని చెప్పాడు....
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించాలని భావించిన పీఎస్ఎల్వీ సీ-61 రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆదివారం ఉదయం...
పహల్గాం ఉగ్రదాడి తర్వాత శత్రుదేశం పాకిస్థాన్‍‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరుదేశాలు పోరులో తలపడ్డాయి. భారత భీకర దాడుల దెబ్బకు పాకిస్థాన్...
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రాథమిక సమాచారం మేరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు...
నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతారణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22వ తేదీన అండమాన్‌ను, 26న శ్రీలంకను...
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోరం ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఒకటి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలకు తావివ్వవద్దు. యత్నాలకు సన్నిహితుల...
అపుడపుడూ తోక జాడిస్తున్న బంగ్లాదేశ్‌కు కూడా భారత్ కర్రుకాల్చివాతపెట్టింది. ఇటీవలికాలంలో భారత్ శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనాలకు సన్నిహితంగా మెలుగుతోంది....
ఉగ్రవాదంపై భారత్ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఉగ్రవాదంపై తమది జీరో టాలరెన్స్‌ వైఖరని చాటి చెప్పడంతో పాటు ఆపరేషన్ సిందూర్‌పై విదేశాలలో ప్రచారం చేసేందుకు...
ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. నారా లోకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానితో ఈ...