మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఖర్చులు అధికం. ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు ఒక పట్టాన సాగవు. పత్రాల...
గురు పూర్ణిమ జూలై 10న వస్తోంది. ఈ రోజున గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. గురువును భగవంతునికి, భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తారు. అలాంటి...
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కి మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది....
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూలై 14 నుండి జూలై 16 వరకు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలపై చర్చించడానికి పలువురు కేంద్ర మంత్రులను కలవడానికి...
వార్ 2 చిత్రం కోసం కెమెరాలు ఆగినప్పుడు భావోద్వేగాల మిశ్రమ సంచిని అనుభవిస్తున్నాను. 149 రోజుల పాటు అవిశ్రాంత వేట, యాక్షన్, నృత్యం, రక్తం, చెమట, గాయాలు......
తాను పార్ట్ టైమ్ నటిని, పూర్తిస్థాయి రాజకీయ నేతను అను కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. గత 2014 నుండి 2024 వరకు మధ్య మంత్రిగా ఉన్న స్మృతి...
హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు....
షార్ట్ ఫిలింస్ స్థాయి నుంచి హీరోగా తనకొక స్థాయి సంపాదించుకునే వరకు ఎదిగారు కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో ఫిలింమేకింగ్ లో ఆయన ఎన్నో ఇబ్బందులు, కష్టాలు చూశారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. మద్యమత్తులో కామాంధుడైన తండ్రి కన్నబిడ్డపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న...
ఉపాసనా కామినేని కొణిదెల ఆధ్యాత్మికతపై గొప్ప నమ్మకంతో ఉంటారు. తాజాగా ఆమె ఒక వీడియోలో తన సాయి బాబా మీద ఉన్న భక్తిని గురించి చెప్పారు. ముఖ్యంగా సాయి బాబా...
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మూఢనమ్మకం పరాకాష్టకు చేరింది. దెయ్యం పట్టిందన్న అనుమానంతో తల్లిని కన్నకొడుకు కట్టించి చంపేశాడు. భూతవైద్యం పేరుతో మహిళపై...
శ్రీశైలం ప్రాజెక్టు క్రెస్ట్ గేట్లను ఎత్తి మంగళవారం నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణానదికి జల హారతి నిర్వహించారు....
పవన్ కళ్యాణ్ నూతన చిత్రం 'హరి హర వీరమల్లు' తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఈ...
రోజుల తరబడి కురుస్తున్న వర్షాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. సోమవారం తిరుపతిలో అత్యధికంగా 38°C ఉష్ణోగ్రత నమోదైంది. భారత వాతావరణ...
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ ఫైన్ వెరైటీ బియ్యాన్ని అందిస్తోంది, విద్యార్థుల నుండి, వారి తల్లిదండ్రుల...
ఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని కించపరుస్తు వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద...
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ వైకాపా మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి ఆవరణలోని...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తాంత్రికుడి క్రూరత్వానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పదేళ్లుఘా పిల్లలు కలగలేదన్న ఆవేదనతో...
తెలంగాణ, జనగాం జిల్లా లింగాల ఘన్పూర్ మండలం పిట్టలోని గూడెం గ్రామంలో సోమవారం రాత్రి ఒక వ్యక్తిని అతని ఇద్దరు భార్యలు నరికి చంపేసిన ఘటన కలకలం రేపింది. గతంలో...
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అతిపెద్ద వార్షిక సేల్ను ప్రకటించింది. ప్రైమ్ డే సేల్2025 పేరుతో ఈ సేల్ నిర్వహించనుంది. షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా...