చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత వుంది. ఇప్పుడు పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి పరిస్థితి కూడా అలాగే వున్నట్లు కనబడుతోంది. ఒకవైపు కీలకమైన స్థావరాలను కోల్పోవడమే...
ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్...
6G టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. కాబట్టి, భారతదేశంలో త్వరలో ప్రస్తుత...
మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం 'తుడరుమ్'. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం కోవలం రూ.28 కోట్లు ఖర్చు చేశారు....
టాలీవుడ్ హీరో అశ్విన్ నటిస్తున్న తాజా చిత్రం వచ్చినవాడు గౌతమ్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను గురువారం నాడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఐతే ఏంటంటా అనుకునేరు....
పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తిచేశారని చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం తెలియజేశారు. తాజాగా ఆయన మరో సినిమా ఓటీ షూటింగ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లుగా...
హైదరాబాద్ శుక్రవారం నగర శివారులోని మేడ్చల్లోని అత్వెల్లిలోని తన ఇంట్లో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భవన...
హృతిక్ రోషన్, ఎన్.టి.ఆర్. కాంబినేషన్ లో రాబోతున్న వార్ 2 సినిమా గురించి ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో పెద్ద క్రేజ్ వుంది. షూటింగ్ పూర్తవుతున్నా కొత్త...
పూణే జిల్లాలోని చకన్ ప్రాంతంలో నైట్ షిఫ్ట్ కోసం పనికి వెళ్తున్న 27 ఏళ్ల మహిళపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి, దాడి చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రకాష్...
అమెరికాలోని బోస్టన్కు చెందిన ఎన్నారై దాత శ్రీ ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన...
Balochistan బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ నుంచి విడిపోయిందంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బుధవారం మే 14న ప్రకటించుకున్నది. ఇక అప్పట్నుంచి బలూచిస్తాన్...
వివో భారతదేశంలో Vivo V50 ఎలైట్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ కొత్త పరికరం Vivo V50 సిరీస్లో చేరింది, ఇందులో ఇప్పటికే దేశంలో V50, V50eలు విడుదల...
చైనా వస్తు ఉత్పత్తులకు వ్యతిరేకంగా సినీ నటి రేణూ దేశాయ్ ఓ పిలుపునిచ్చారు. మన దేశంలో అమ్ముడయ్యే చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దామని ఆమె కోరారు. ఒక వస్తువు...
ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ అలజడి మొదలైంది. పలు దేశాల్లో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. హాంకాంగ్లో యేడాది గరిష్టానికి కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు...
ఎలెవెన్ అనేది నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అన్నీ పోలీసు పాత్రలే చేస్తున్నా ఇది మాత్ర చాలా సెపరేట్. ప్రేక్షకుడికి...
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. 14 రోజుల పసికందును కసాయి తండ్రి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని చెత్తకుప్పలో పడేశాడు. సభ్యసమాజం తలదించుకునే...
మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ గురువారం ముగిసింది....
గాజా అంతటా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 80 మంది పాలస్తీనియన్లు మరణించారని, డజన్ల కొద్దీ గాయపడ్డారని పాలస్తీనా వైద్య వర్గాలు తెలిపాయి. దక్షిణ నగరంలో...
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. చరిత్రలోనే తొలిసారి ఆప్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా...
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. స్థానిక నాంపల్లిలో రౌడీ షీటర్ అయాన్ ఖురేషీ హత్యకు గురయ్యాడు. ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు...