లక్ష్మీ నరసింహ స్వామిని, సత్యనారాయణ స్వామిని ప్రదోష వేళలో పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. లక్ష్మీ నరసింహ స్వామికి తిరుమంజన సేవలు చేయించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రదోషం సమయంలో నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల ప్రత్యేకంగా రుణబాధలు, మానసిక ఆందోళనలు తొలగిపోతాయి.