
ర్యాగింగ్ భూతానికి ఇంజినీరింగ్ విద్యార్థి బలి
— ChotaNews App (@ChotaNewsApp) September 22, 2025
మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ వేధింపులు తాళలేక జాదవ్ సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి తేజను సీనియర్లు, స్థానిక యువకులతో కలిసి కొట్టి, బార్కు తీసుకెళ్లి రూ.15 వేల… pic.twitter.com/qBfQwbeQNU