ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. భారత్లో కూడా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. జూన్ ఒకటో తేదీ ఉదయానికి దేశవ్యాప్తంగా...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో...
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన కామాంధులు వీడియో తీసి మళ్లీమళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలోని ఓ ఆశ్రమంలో జాతీయ తైక్వాండో క్రీడాకారిణిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తమందు కలిపిన లడ్డూను...
విజయవాడ, ఇబ్రహీంపట్నంలో వైకాపా కార్యకర్తల పైశాచికత్వంపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించినా,...
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన పైనుంచి బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 21 మంది క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో...
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ గురించి ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్ ఒకటి శనివారం రాత్రి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు....
భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన లోక్సభ సభ్యురాలిని పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లికి ఇరువురి కుటుంబ పెద్దలు కూడా...
జమ్మూ: దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు మాతా కీ భవానీని సందర్శించడానికి చేరుకున్నారు. ఈ ఉత్సవం జూన్ 3న ముగియనుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ఇంత పెద్ద కార్యక్రమానికి...
పూరీ జగన్నాథుడు రథానికి సుఖోయ్ యుద్ధ విమానం చక్రాలను అమర్చనున్నారు. ఈ విషయాన్ని కోల్కతాలోని జగన్నాథ మందిరం నిర్వాహక సంస్థ అయిన ఇస్కాన్ వెల్లడించింది....
దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ప్రతి నెల మొదటి తేదీన ఆయిల్, గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఆ ప్రకారంగా జూన్ ఒకటో తేదీన పెట్రోల్, డీజల్,...
టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్ శ్రీలీలకు నిశ్చితార్థం జరిగినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల డేటింగ్...
గూఢచర్యం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యమిచ్చినట్టు...
తమిళనాడు రాష్ట్రంలో ఓ ప్రభుత్వ వైద్యురాలు తన సర్వీస్ చివరి రోజున సస్పెండ్కు గురయ్యారు. ఆమెపై అవినీతి ఆరోపణలు రావడం, నకిలీ ధృవపత్రం సమర్పించడం వంటి కారణాలతో...
వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్లు అధికార మదంతోనే వరుస కేసులు బనాయిస్తున్నారని...
విజయవాడ గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయపై తమ పార్టీ నేతల ఒత్తిడి మేరకు దాడి జరిగిందని, ఇలా దాడి చేయడం తప్పేనని వైకాపాకు చెందిన మంగళగిరి మాజీ...
తమ కుమారుడు కోసం విడిపోయిన (మాజీ) దంపతులు ఒక్కటయ్యారు. ఈ మాజీ దంపతులు ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఇపుడు హాట్ టాపిక్గా మారింది. పైగా, గర్వంగా ఉన్న తల్లిదండ్రులం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 16,347 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ను జారీ చేశారు....
మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల్లో విశ్వవిజేతగా నిలిచిన థాయ్లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్శ్రీ తన విజయ రహస్యాన్ని వెల్లడించింది. హైదరాబాద్ నగర వేదికగా ఈ పోటీలు...
టీడీపీ చెప్పుకుంటూ వచ్చిన రెడ్ బుక్ను తాము లైట్గా తీసుకున్నామని, ఈ కారణంగా మరో రెండు నెలల్లో మేమంతా జైలుకు వెళతామని వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి...