మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "స్కై". ఈ చిత్రాన్ని వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల,...
రూ.55 లక్షల బీమా కోసం తన అత్తగారిని చంపడానికి కుట్ర పన్నినందుకు సిద్దిపేటలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బీమా డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి ఒక...
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం ఫేమ్ నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి...
ఇటీవలి కాలంలో భర్తలను ఓ పథకం ప్రకారం హత్య చేస్తున్న భార్యల కేసులు పెరుగుతున్నాయి. ఆమధ్య మేఘాలయలో ఇండోర్ నగరానికి చెందిన ఓ వివాహిత భర్తను హత్య చేయించి ఏమీ...
రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో బజ్ క్రియేట్...
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినినులపై వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి....
రైల్వే ట్రాక్లపై ఒక ట్రాక్టర్ పరుగులు పెట్టడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్లపై ఒక ట్రాక్టర్ పరుగులు...
ముస్లిం దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. శిక్షలను కూడా బహిరంగంగానే అమలు చేస్తుంటారు. తాజాగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముద్దాయిని బహిరంగంగా...
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దారుణం జరిగింది. ఓ ఫంక్షన్ హాలు నిర్వహణ నిమిత్తం ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. గత కొంతకాలంగా బావమరిది హమీద్తో...
2025లో జరుగుతున్న అమర్నాథ్ యాత్రలో పర్వత శిఖరాలకు ఎత్తులో వెళుతున్నప్పుడు అనారోగ్యం, నిర్జలీకరణం, అలసటతో బాధపడుతున్న డజన్ల కొద్దీ యాత్రికులను సరిహద్దు...
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్, సూరారంలో తమ సరికొత్త షోరూమ్ను ప్రారంభించినట్లు వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో...
రేంజ్ రోవర్ SV లగ్జరీ కారు లగ్జరీ అనే పదానికి పర్యాయపదంగా ఉంటుంది. దీని వ్యక్తిగతీకరణ అద్భుతమైన వివరణను సూచిస్తుంది. ప్రపంచంలోని అత్యంత వివేకవంతమైన క్లయింట్ల...
రాజకీయ నేతల వేతనాలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనాలు సరిపోవడం లేదని...
లేడీ అఘోరీ కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. లేడీ అఘోరీ ముసుగులో అతడు పచ్చి మోసాలు చేస్తుంటాడనీ, అతడికి రాష్ట్రానికో అమ్మాయి వుంటుందంటూ మీడియాతో...
కేరళలోని పాలక్కాడ్, మలప్పురం జిల్లాల్లో నిపా వైరస్ ఇన్ఫెక్షన్ల నేపథ్యంలో, తమిళనాడు పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టరేట్ ప్రజలకు ఎటువంటి...
శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి కోట వినుతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలియజేసింది. చైన్నై నగరంలో కూవం నదిలో కాళహస్తికి...
ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) జోన్ కింద తొలిసారిగా వాల్టెయిర్ డివిజన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో స్లీపింగ్ పాడ్లను ప్రారంభించింది. నాన్-ఫేర్ రెవెన్యూ...
రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) క్యాంపస్లో శుక్రవారం రెండు చిరుతపులులు కనిపించడంతో బాలాపూర్, నగర శివారు ప్రాంతాల్లోని నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. చిరుత...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ల కొనుగోలు కోసం రైతులకు యూనిట్కు దాదాపు రూ.5 లక్షల నుండి రూ.2 లక్షలకు తగ్గించనున్నట్లు ప్రకటించింది. కిసాన్ డ్రోన్లుగా పిలువబడే...
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) అమ్మకాలను పెంచే ప్రయత్నంలో, మొదటిసారిగా, గ్లోబల్ ఈవీ తయారీదారు టెస్లా, ఎలోన్ మస్క్ నేతృత్వంలో, జూలై 15న ముంబైలోని బాంద్రా...