జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది భారత పర్యాటకులను హతమార్చారు. దీంతో భారత్, పాకిస్థాన్...
కొందరు యువత రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత తామోదే ఘనకార్యం చేసినట్టుగా సంబరపడిపోతున్నారు. తాజాగా...
'మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను?' అంటూ పాకిస్థాన్పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనదైనశైలిలో కవితాత్మకంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇరు...
తమ దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే ఏమాత్రం ఊరుకోబోమని భారత్ తేల్చిచెప్పింది. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన ఒక అవగాహనను పాకిస్థాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని...
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పాల్గొన్న విదేశీ క్రికెటర్లు మృత్యు అంచులకు వెళ్లి వచ్చారు. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలుకావడం, పాక్లోని...
దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొన్ని సందర్భాల్లో సాధారణ జీనజీవనంపై ఊహించని ప్రభావం చూపుతాయి. అలాంటి ఓ సంఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది....
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అగ్రరాజ్యం మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు సంధికి...
భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సానుకూల పరిణామంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి పెద్ద సవాలుగా మారిందని,...
శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం నుండి దాదాపు 100 గ్రాముల బంగారం దొంగిలించబడిందని పోలీసులు శనివారం తెలిపారు. బంగారం పూత పూసేందుకు ఆలయంలో ఉంచిన దాదాపు 12 పవన్లు...
కేరళ మలప్పురం జిల్లాలో నిపా వైరస్ సోకిన రోగితో సంబంధంలోకి వచ్చిన మరో ఎనిమిది మందికి ఈ వ్యాధి లేదని శనివారం కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, శుక్రవారం ఒక...
నందమూరి బాలకృష్ణ హీరోగా “అఖండ 2” చిత్రంలో బాల నటిగా ముంబైకు చెందిన హర్షాలి మల్హోత్రా నటిస్తోంది. ఈ పాప సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయి జాన్ సినిమాలో నటించింది....
మునగాకులో ఆరోగ్య పోషకాలు ఎన్నో వున్నాయి. ఇనుము, పొటాషియం, సోడియం, కాల్షియం, కాపర్, జింక్, మెగ్నీషియం, మాంగనీసు, విటమిన్ ఏబీసీ, బీటా కరోటీన్, బీ కాంప్లెక్స్,...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామన్నారు. సుదీర్ఘ...
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు తాజాగా సౌదీ అరేబియాలో “సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య”ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు తనయులు...
ప్రదీప్ రంగనాథన్ తను దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ 'లవ్ టుడే'తో నటుడిగా అరంగేట్రం చేశారు, ఆ తర్వాత తమిళం, తెలుగు రెండింటిలోనూ విజయం సాధించిన తన రీసెంట్...
బ్రహ్మాజీ, కమిటీ కుర్రోళ్ళు యశ్వంత్ పెండ్యాల లీడ్ రోల్స్ లో ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రూపొందనున్న క్రైమ్ థ్రిల్లర్ కథకళి. మాన్యత ప్రొడక్షన్స్ బ్యానర్...
హైదరాబాద్లో భద్రతా చర్యలను బలోపేతం చేసే చర్యగా, శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బాణసంచా వాడకంపై నిషేధాలు...
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మే 10 నుండి 14 వరకు గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ శనివారం తెలిపింది. ఉత్తర...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేయడంతో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది....
హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు మాదకద్రవ్యాల వాడకానికి పాల్పడుతూ పట్టుబడటం నగరవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ సంఘటన...