పాకిస్తాన్ శుక్రవారం కూడా భారత సరిహద్దు మీదుగా డ్రోన్ల గుంపులను పంపుతూనే ఉంది. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా నుండి గుజరాత్‌లోని భుజ్ వరకు 26 ప్రదేశాలలో...
నందమూరి బాలకృష్ణ హీరోగా “అఖండ 2” చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల షూటింగ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ...
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తిరుమల కొండపై భద్రతను పెంచింది. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో తితిదే అధికారులు భద్రతను కట్టుదిట్టం...
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా విశ్వంభర సినిమా పెద్దగా క్రేజ్ లేదు. ఈ ఏడాది సంక్రాంతికి అనుకుని గేమ్ ఛేంజర్ కు గేట్లు తెరవడంతో విశ్వంజభర వెనక్కు వెళ్ళినట్లు...
ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యేగా తన సంపాదన మొత్తాన్ని పిఠాపురం...
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను పేర్కొంటూ భారత ప్రభుత్వం చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యాత్రికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ...
భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు....
మే 10 శనివారం శనిత్రయోదశి సందర్భంగా శని వక్రదృష్టిని పోగొట్టుకునేందుకు విశేష పూజలను ఆలయాల్లో నిర్వహిస్తారు. శనివారానికి త్రయోదశి తిథి కలయిక వల్ల ఈ విశేష...
శనైశ్చరుడి అనుగ్రహం కోరుకుంటున్నవారు ఏలినాటి శని దశ, అష్టమశని, అర్ధాష్టమశని దశ నడుస్తున్నవారు, శని మహర్దశ, అంతర్దశలో ఉన్నవారితో పాటు అందరూ శనైశ్చరుడిని...
పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని పది లక్షలు గుంజేసిన కిలేడీని పోలీసులు వెతుకుతున్నారు. హైదరాబాద్ కృష్ణానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణానగర్‌కు...
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, ఫిరంగులను ఉపయోగించి భారత భూభాగంలోని అనేక ప్రాంతాలపై దాడులు చేసింది....
మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. తియ్యగా అమృతంలా వుండే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తినేస్తుంటారు. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను తినవచ్చా, ఒకవేళ తింటే ఎంత...
ప్రగతిశీల విద్యా దృక్పథం, పరిశ్రమ-సమలేఖన విద్యపై ప్రాధాన్యతకు ప్రసిద్ధి చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్( కెఎల్ఈఎఫ్) డీమ్డ్ టు బి యూనివర్సిటీ,...
కోల్‌కతా: భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు టాటా మోటార్స్ ఈరోజు కోల్‌కతాలో తమ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని (RVSF) ప్రారంభించింది....
పాకిస్తాన్ మళ్లీ డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ ప్రాంతాల లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. భారత సైన్యం వీటిని సమర్థవంతంగా...
విజయవాడ: భారతదేశంలోని ప్రముఖ సరఫరా చైన్, లాజిస్టిక్స్ కంపెనీ అయిన సేఫెక్స్‌ప్రెస్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ అత్యాధునిక లాజిస్టిక్స్ పార్క్‌ను ప్రారంభించింది....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోండి. పొదుపు ధనం అందుకుంటారు....
భారత్‌ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. శత్రుదేశం పాకిస్థాన్‌పై స్వయానా అదే దేశానికి ఎంపీ షాహిద్ అహ్మద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మా...
భారత సైన్యం జరిపే దాడుల నుంచి తప్పించుకునేందుకు పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల్లో బంకర్లు ఏర్పాటు చేసుకుని వాటిల్లో దాక్కుంటుంది. ఈ బంకర్లను సైతం తుత్తునియలు...
కొంతమంది అంతే. ప్రాణాలను పణంగా పెట్టి సాయం చేస్తే, సాయం చేసినవారికే ద్రోహం తలపెడుతుంటారు. ఇప్పుడు టర్కీ చేసిన ద్రోహం ఇలాంటిదే. 2023లో టర్కీలో భారీ భూకంపం...