Road Accidents రోడ్డు ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాలు ఈమధ్య తలకాయలు లేనివారు వాహనాలను నడపడం వల్ల జరుగుతున్నాయని ఓ పక్కా పల్లెటూరి వ్యక్తి చెబుతున్నారు. తలకాయలు...
అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ భారత్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం క్యాపిటల్ రోటుండాలో...
తనకు మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టి చనిపోవాలని ఉందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నవ్యాంధ్రంకు పెట్టుబడుల ఆకర్షణే...
ఈ సమాజంలో బతకాలంటే భయమేస్తుందని, అందుకే ఈ లోకం విడిచిపోతున్నానని, తనను క్షమించాలంటూ తల్లిదండ్రులకు ఓ విద్యార్థి సూసైడ్ లేఖ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు....
దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొనడానికి తన అధికారిక పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం జ్యూరిచ్ చేరుకున్నారు....
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవికి ఇవ్వాలన్న డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం...
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసులో చిన్నపాటి ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు...
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలనే డిమాండ్ ఊపందుకుంది. పార్టీని పునరుజ్జీవింపజేయడానికి, తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి...
దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్‌ రాయ్‌కి శిక్ష ఖరారైంది. కోల్‌కతాలోని సియాల్దా...
టెలికామ్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిమ్ కార్డ్ రీఛార్జ్ విషయంలో కొత్త నిర్ణయం ప్రకటించింది. ఇకపై రీఛార్జ్ చేసుకోబోయే యూజర్లకు మంచి అవకాశాన్ని ప్రకటించింది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇప్పించాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనే ఉందని కాపు సంక్షేమ సేన...
నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు. చెన్నైలో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గుండెపోటు‌తో మరణించిన విజయ రంగ రాజు వారం క్రితం హైదరాబాద్‌లో ఒక సినిమా...
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప-1', 'పుష్ప-2' చిత్రాలు విజయభేరీ మోగించాయి. పుష్ప-2 ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌ బస్టర్ హిట్ సాధించింది....
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా బాగా పాపులర్ అయిన ‘మోనాలిసా’ అనే మారుపేరు గల యువతిని ఆమె తండ్రి ఇండోర్‌లోని తన ఇంటికి తిరిగి పంపించారు....
Greeshma case judgement తనకు గొప్పింటి వరుడు వచ్చాడనీ, తన ప్రియుడిని గడ్డిమందును కలిపిన డ్రింక్ ఇచ్చి చంపేసిన ప్రియురాలికి కేరళ కోర్టు ఉరి శిక్ష విధించింది....
నేటి శక్తివంతమైన ప్రొఫెషనల్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన కీలకమైన నైపుణ్యాలు, జ్ఞానంతో విద్యార్థులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా KLH బాచుపల్లి క్యాంపస్ ఇటీవల...
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్తగా ఆలోచన చేస్తున్నారు. అధునాత టెక్నాలజీని ఉపయోగించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోనును బహుమతిగా పంపించి...
తమిళనాడుకు చెందిన ఒక భక్తులు తిరుమలలోని పవిత్ర కొండలపై గుడ్డు బిర్యానీ తింటుండగా పట్టుబడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని...
మోదీ ఎప్పటికీ సింహమే అంటూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశసించిన పాకిస్తాన్ యూ ట్యూబర్ సనా అంజాద్ గత 15 రోజులుగా కనిపించడంలేదు. ఈమెతో పాటు భారతదేశాన్ని...
ఐఫోన్, ఆపిల్ ఉత్పత్తులపై ఉన్న క్రేజ్ నిజమే. తాజాగా ఓ భిక్షగాడు ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఖరీదైన మొబైల్ ఫోన్‌కు సంబంధించిన మరో సంఘటన ఆన్‌లైన్‌లో వెలుగులోకి...