రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలపై భారత ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించనుంది. 2019 నుంచి ఇప్పటివరకు గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ...
భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో జగన్నాథుడు కొలువై ఉన్నాడు. ఒడిషా రాజధాని అయిన భువనేశ్వర్ నుండి ఊరికి సుమారు 65 కిలోమీటర్ల...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థికస్థితి సామాన్యం. దుబారా ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు,...
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని మహాయుతి కూటమిలో లుకలుకలు ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన...
ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి కానుకల వర్షం కురుస్తూనే వుంటుంది. శ్రీవారి హుండీలో రోజూ లక్షల...
ఆన్‌లైన్‌లో ఓ మహిళ చేసిన పని తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతి రోజూ ఉదయం తన కళ్లను సొంత మూత్రంతో శుభ్రం చేసుకుంటానని చెబుతూ ఓ వీడియోను పంచుకోవడమే ఇందుకు కారణమైంది....
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, నేడు తమ 2025 బెస్పోక్ ఏఐ ఉపకరణాల శ్రేణిని పరిచయం చేసింది. ఏఐతో జీవితాలను సుసంపన్నం...
మంచు విష్ణు నటించిన కన్నప్ప రేపు విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సినిమా విశేషాలను తెలియజేస్తూ, కన్నప్ప అనేది నాట్ మైథలాజికల్. కల్పితం (మంచు పురాణం)....
హైదరాబాద్: సాధారణంగా కంకషన్ అని పిలువబడే తేలికపాటి బాధాకరమైన మెదడు గాయం(mTBI)ను అంచనా వేయడానికి తన ప్రయోగశాల ఆధారిత రక్త పరీక్షను ప్రారంభించినట్లు అంతర్జాతీయ...
ప్రేమ లేనిదే లోకమే లేదంటారు. ప్రేమ అనేది అందరికీ కామనే. ప్రేమకు వయసంటూ వుండదంటారు. ప్రేమకు కళ్లు లేవంటారు. ఇలా ప్రేమకు ఎన్నెన్నో నిర్వచనాలు వున్నాయి. పేదలు,...
తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్...
తెలంగాణా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్‌కు ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్ యాప్స్ కారణంగా అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర...
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (మృతురాలు)కి ఇద్దరు కూతుర్లు. ఆమె తన...
హైదరాబాద్: టెస్ట్ ప్రిపరేటరీ సేవలలో దేశానికే నాయకత్వం వహిస్తున్న ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), విద్యార్థుల్ని సవాళ్లను అధిగమించగలవారిగా...
విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్...
సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలో ప్రముఖ టెక్ కంపెనీ కాగ్నిజెంట్‌ తన ఆఫీస్‌ను స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది....
కమిటీ కుర్రోళ్లు దర్శకుడు యదు వంశీ రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై...
మార్వెల్ అభిమానులకు పండగే! 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' సినిమా జూలై 25, 2025న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది, ఇది మార్వెల్ మొదటి...
ప్రభుత్వ ఆసుపత్రిలో లైంగిక దాడికి గురై చికిత్స పొందుతూ మరణించిన మహిళపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉస్మాన్‌పూర్ ఎస్పీ నేతృత్వంలోని పోలీసు...
భారతదేశపు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ (YRF). దేశంలో అతిపెద్ద సినిమాటిక్ ఫ్రాంచైజీలకు కేరాఫ్‌గా నిలుస్తోన్న ఈ సంస్థ, మోస్ట్ అవెయిటింగ్...