ప్రియుడి కోసం భర్తకు పెళ్లైన మొదటి రోజే షాకిచ్చింది ఓ నవవధువు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కడలూరుకు చెందిన కలైయరసన్...
ఇటీవలి కాలంలో ఉద్యోగం చేసే చోట మహిళలకు భద్రత కరవవుతోంది. ఉద్యోగం చేస్తున్న మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు అక్కడక్కడ కనబడుతున్నాయి. మరికొన్నిచోట్ల...
పోకో సంస్థ భారతదేశంలో POCO M7 5Gని ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌తో 6.88-అంగుళాల హెచ్డీ...
కొత్త దంపతులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ పిలుపునిచ్చారు. పెళ్లయిన మరుక్షణం నుంచే పిల్లన్నికనే పనిలో నిమగ్నం కావాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర...
భారతదేశ ఆల్కో-బెవ్ పరిశ్రమలో అమృత్ యొక్క ఎక్స్‌పెడిషన్ ఆవిష్కరణ చారిత్రాత్మకమైనది, ఎందుకంటే అమృత్ దేశంలో ఇప్పటివరకు ఉత్పత్తి చేయబడిన పురాతన సింగిల్ మాల్ట్‌ను...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నేత, మాజీ మంత్రి ఆర్.కె. నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టును రోజా తీవ్రంగా ఖండించారు. ఇది అన్యాయమైన చర్య అని అభివర్ణించారు....
భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ , నేడు పలు విభాగాలలో అత్యున్నత ఫీచర్లతో రెండు మాన్స్టర్ పరికరాలైన గెలాక్సీ M16...
అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు నవ్యాంధ్రకు మూడు రాజధానులను నిర్మిస్తామంటూ ఢంకా బజాయించిన వైకాపా నేతలు వెనక్కి తగ్గారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాజధానులకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని రాక్‌మన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ద్వారా మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో గత నెలలో జరిగిన మహాకుంభమేళాలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఐఐటీ బాబా ఇపుడు గంజాయితో చిక్కిపోయాడు. దీంతో ఆయనను...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నేత బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి లక్షల...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. రావలసిన...
హీరోయిన్ రష్మిక మందన్నాకు తగిన బుద్ధి చెబుతామని కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్...
దర్శకుడిగా అపజయం అఒనే సందీప్ రెడ్డి వంగా తాజాగా స్పిరిట్ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కు బహుబలికి మించి హిట్ ఇవ్వాలని పలు జాగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా తన వినూత్న వ్యూహాలతో ప్రజా సేవలో గణనీయమైన ముద్ర వేస్తున్నారు. పవన్ ప్రయత్నాలు అపారమైన...
ఛావా తెలుగు ట్రైలర్ నాలుగు గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లోకి వచ్చింది. 42 వేల లైక్స్ వచ్చాయి. సినిమా జనాల్లోకి వెళ్ళింది. సినిమాకి చాలా మంచి...
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. ఇప్పటికే...
సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా 'కింగ్స్టన్'. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పతాకం మీద ఆయన ప్రొడ్యూస్...
ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి జోస్ బట్లర్ తప్పుకున్నారు. తన సారథ్యంలో జట్టుకు ఎదురైన వరుస ఓటములను నైతిక బాధ్యత వహిస్తూ, తీవ్రమైన బాధతో తప్పుకుంటున్నట్టు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ సభ్యుల (ఎమ్మెల్యేలు) సీట్ల కేటాయింపును డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు ప్రకటించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు...