ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతికి తుపాకీతో గురిపెట్టింది. కారు నుంచి దిగమని కోరినందుకు ఆగ్రహించిన ఆ యువతి ఈ దౌర్జన్యానికి...
సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం నేడు రామానాయుడు స్టూడియో ప్రారంభమైంది. ఈ చిత్రంలో హిలేరియస్ క్యారెక్టర్ పోషించనున్నారు. గతంలో ఆయనతో కలిసి నటించిన...
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన సినిమా కుబేర. నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ధనుష్...
బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్లకు సంబంధించిన నేరాలు పెరిగిపోతున్నాయి. గత ఏడాది ర్యాపిడో ట్యాక్సీ డ్రైవర్.. తన స్నేహితుడితో కలిసి 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి...
ఉదర సంబంధిత సమస్యల కారణంగా ఆదివారం రాత్రి ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని...
ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి...
తెలంగాణ రాష్ట్రంలో గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో నిధులు దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి....
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. దీంతో ఇరాన్ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, తమతమ గగనతలాన్ని మూసివేసింది. ఈ ఉద్రిక్తల...
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఎలుగు చిత్రం "ఉప్పు కప్పురంబు" జూలై 4న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుందని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సోమవారం ప్రకటించింది....
సలార్ లో ప్రభాస్ కు హీరోయిన్ లేదు. కల్కి సినిమాలోనూ ఓ అమ్మాయి అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఇక ఆదిపురుష్ అయితే సరేసరి. సీతాదేవి ఎక్కడో వుంటుంది. అందుకే...
దంగల్ చిత్రం గురించి చెబితే అందులో నటించిన హీరోయిన్ ఫాతిమా గుర్తుకు వస్తుంది. ఈమె ఇమేజ్ ఆ చిత్రంతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇదిలావుంటే ఇటీవల...
రీల్స్ కోసం స్టంట్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం.. ఏవేవో విన్యాసాలు చేస్తుంటారు. కొన్ని సమయాల్లో ఇలాంటి స్టంట్లు ప్రాణాల...
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యల చేశారు. చంద్రబాబు...
అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్న ఒక యువతిని పెళ్లికాని అమ్మాయిగా నమ్మించి దారుణంగా మోసగించిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులు కీలక...
చిన్న చిన్న విషయాలకే తగాదాలు పడటం, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. చిన్న విషయాలకు కూడా సర్దుకుపోకుండా వాగ్వివాదాలకు దిగడంతో...
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న,మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర...
తప్పుడు కేసుల ద్వారా ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, హైదరాబాద్...
టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండగా, 2010 నాటి రొమాంటిక్ క్లాసిక్ 'ఏ మాయ చేసావే' జూలై 18, 2025న మళ్ళీ థియేటర్లలోకి రానుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్...
తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కొడైక్కెనాల్లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పర్యటకుల నుంచి ఓ కోతి ఏకంగా రూ.500 నోట్ల కట్టను లాక్కెళ్లి అందరినీ...
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ఇప్పటివరకు 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా గుర్తించామని, 47 మృతదేహాలను...