నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని, మే 24 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీలంక నుంచి కోస్తాంధ్ర,...
సక్సెస్ ఫుల్ పాన్-ఇండియన్ యాక్టర్ సిద్ధార్థ్ చిత్ర పరిశ్రమలో 21 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రతి పరిశ్రమలో శాశ్వత ప్రభావాన్ని...
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సిల్క్ శారీ". ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు....
హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్...
నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా, హరీష్ చావా దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఇట్లు... మీ సినిమా". అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా,...
సుమయా రెడ్డి అనే ఓ తెలుగు అమ్మాయి ‘డియర్ ఉమ’ అంటూ మొదటి సినిమాతోనే నిర్మాతగా మారడం, కథను అందించడం, హీరోయిన్‌గా నటించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా అన్నీ...
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఇవాళ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి...
ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో జూన్ 1 వరకు తన కూతుళ్లతో గడపడానికి ఏపీ సీఎం జగన్మోహన్ లండన్‌లో ల్యాండ్ అయ్యారు. సిబిఐ వ్యతిరేకించినా నాంపల్లి సిబిఐ కోర్టు...
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత, ప్రతి ఒక్కరు ఒక్కో నియోజకవర్గంలో విజేతలను అంచనా వేయడం ప్రారంభించారు. అనేక పోస్ట్ పోల్ సర్వేలు ఇప్పటికే మీడియాలో...
ఐకాన్ అల్లు అర్జున్‌పై పరోక్షంగా విరుచుకుపడిన నాగబాబు.. ఆపై తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. ఇందుకు కారణం నాగబాబుపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర...
2019 నుంచి పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు (మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు,...
కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించేందుకు ఆ యువతి ఆస్పత్రిలో చేరింది. అయితే ఆ యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మరణించి ఒక రోజు గడిచినా...
ఫలితాలతో సంబంధం లేకుండా వైసిపి తనదైన శైలిలో అంచనాకు వచ్చేసింది. విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగబోతోందనీ, జూన్ 4 నుంచి...
వివాహేతర సంబంధం భర్తను బలిగొంది. పక్కా ప్లాన్ ప్రకారం భార్య భర్తను హతమార్చింది. ఈ కేసులో శుక్రవారం నిందితులు మృతుడి భార్య శ్రీలక్ష్మి, ఆమె ప్రియుడు రాజేశ్,...
మాజీ మంత్రి మల్లా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లోని తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం...
మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుకమేటలు,...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మాజీ భార్య, నటి రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు పిల్లలు అంటే ఇష్టమని.. చాలా సరదాగా గడుపుతానని చెప్పుకొచ్చింది....
కిక్కిరిసి వుండే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్. ఒక జంక్షన్ నుంచి మరో జంక్షన్ కి చేరుకోవాలంటే దూరం కొద్దిగే అయినా గంటలకొద్దీ టైం పడుతుంది. ఇలాంటి సిటీలో ఓ వ్యక్తి...
హర్యానాలోని నుహ్ జిల్లాలోని టౌరు సమీపంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఇంకా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన కుండ్లీ-మనేసర్-పాల్వాల్...
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి తన తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసి పరారయ్యాడు. పిట్టల వెంకటేశ్వర్లు గోపాలపేటలోని...