కోల్‌కతాకు చెందిన వజాహత్ ఖాన్ ఫిర్యాదు మేరకు పూణేకు చెందిన 22 ఏళ్ల లా విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలిని అరెస్టు చేశారు. అయితే...
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది....
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. "హరిహర వీరమల్లు" చిత్ర నిర్మాత ఏఎం రత్నంను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ చిత్రం...
పాకిస్థాన్‌తో సంబంధాలు సాగిస్తున్న ఆరోపణలపై యూట్యూబర్ జస్బీర్ సింగ్‌‌ను పంజాబ్ పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. హర్యానా ఇన్‌ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాను...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నాయకులు నేడు వెన్నుపోటు దినం నిర్వహిస్తామంటూ అందుకోసం నాయకులు రోడ్డెక్కి నిరసన చేసేందుకు కదిలారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు...
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. లోక్‌సభ,...
గుట్టుచప్పుడు కాకుండా రష్యాపై ఉక్రెయిన్ దాడి విధ్వంసం సృష్టించిన అంశంపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. 'సుమారు 3.8 కోట్ల జనాభా మాత్రమే ఉన్న...
మీరట్ సిమౌలి గ్రామంలో ఒక రైతు ఇంటి ప్రాంగణం నుండి 100కి పైగా పాములు బయటకు వచ్చిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రైతు ఇంట్లో వందకి మించిన పాములు కనిపించడంపై...
మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సబ్బులు- డిటర్జెంట్ల లిమిటెడ్ (KSDL), మే నెలలో అత్యధికంగా రూ. 186 కోట్ల నెలవారీ టర్నోవర్‌ను...
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్‌కు చెందిన కొత్తగా పెళ్లైన దంపతులు రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ తమ హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లారు....
ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ విద్యార్థులు కాలేజీ రోజుల్లోనే నేర్చుకునేలా UGC, AICTE నిబంధనలకు అనుగుణంగా యూనివర్సిటీలకు కరికులం మొదలుకొని మౌలిక సదుపాయాల...
గత ఐదు నెలలుగా 15 ఏళ్ల బాలికపై ఐదుగురు కామాంధులు తరచూ అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ ఐదుగురు కామాంధుల్లో ఇద్దరు మైనర్లు వున్నారు. కర్నాటకలోని బెళగావి...
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ కల్తీ ఆహారాన్ని ఆరగించిన 70 మంది రోగులు అస్వస్థకు లోనయ్యారు. ఈ ఘటనలో కిరణ్ అనే...
వైకాపా జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. విశాఖలో తాను భూకబ్జా చేసినట్లు జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని...
బాలీవుడ్ నటి ప్రీతి జింటా 34 మంది పిల్లలకు తల్లిగా మారారు. తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టకముందే ఆమె తల్లిగా మారడం గమనార్హం. సినిమాల్లో బిజీగా సమయంలోనే ఆమె...
కరోనా చైనా ల్యాబ్ నుంచి పుట్టిందనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా మరో వ్యాధిని పుట్టించింది. కరోనా ప్రపంచానికి వచ్చిన కష్టాలు చాలవన్నట్లు...
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు...
దేశంలో ఎలాన్ మస్క్‌ స్టార్ లింక్‌కు త్వరలో అనుమతులు జారీ అవుతాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిధియా అన్నారు. స్టార్ లింక్‌కు టెలీ కమ్యూనకేషన్ శాఖ లెటర్...
ఇటీవల, సోషల్ మీడియా, ముఖ్యంగా ఎక్స్‌లో ఆదాయం కోసం ట్రెండ్‌లను వెంబడించి సంచలనాత్మక కంటెంట్‌ను పోస్ట్ చేయడం ఫ్యాషనైంది. ఫలితంగా, నిజమైన వార్తలు పక్కకు పోతున్నాయి....
ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్న సహీద్ లక్ష్మమ్ నాయక్ వైద్య మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంజెక్షన్ వికటించి ఐదుగురు ప్రాణాలు...