భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 టోర్నీ ఈ నెల 17వ తేదీన పునఃప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్...
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నుంచి భారీ అప్‌డేట్. హాలీవుడ్ క్లాసిక్ సిరీస్‌కు చెందిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ ఇప్పుడు కొత్త ఒరవడిలో భారత్‌లో ప్రేక్షకులను...
‘మట్కా’ దర్శకుడు కరుణకుమార్ ఇప్పుడు నవీన్ చంద్ర తో సినిమా చేస్తున్నాడు. శేఖర్ స్టూడియో బ్యానర్ పై హానీ అనే చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైనది. సైకలాజికల్...
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి....
ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఉపరితల చక్రవాక ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది....
సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు-...
భారత్ పాకిస్థాన్ యుద్ధ సమయంలో టర్కీ దేశం పాకిస్థాన్‌కు ఆయుధ సహాయం చేసింది. టర్కీ చేసిన బహిరంగ మద్దతు పలకడం దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది....
ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న మూవీస్‌కు ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా కట్టప్ప పాత్రలో అందరినీ ఆకట్టుకున్న సత్యరాజ్...
భారతదేశపు నంబర్ 1 గేమింగ్ బ్రాండ్ అయిన అసుస్ ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ఆర్ఓజి), ఎన్విడియ ఆర్టిఎక్స్ 5000 సిరీస్‌తో శక్తివంతమైన దాని 2025 ఆర్ఓజి ల్యాప్‌టాప్...
అగ్రరాజ్యం అమెరికాకు భారత్ షాకిచ్చింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని వస్తువుల్లో ప్రతీకార సుంకాలు విధించేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని...
మహిళల ఆరోగ్యం, వెల్నెస్‌లో అగ్రగామిగా ఉన్న మిర్రోర్, మిర్రోర్ బ్లిస్, మిర్రోర్ రివైవ్ విజయం తర్వాత దాని మూడవ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి అయిన మామ్ ఐ లవ్ యు (MILY)ను...
మన మహిళలో సిందూరం తుడిసివేసిన వారి నట్టింటికి వెళ్లి నాశనం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ఆయన...
దేశంలో సంచలనం సృష్టించింది తమిళనాడులోని పొల్లాచి లైంగిక వేధింపుల కేసు. ఈ కేసుకు సంబంధించి 9 మందిని దోషులుగా నిర్ణయిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం...
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ సినిమాను రిలీజ్...
సినిమా కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే నిలబడతామనీ, అందులో ఎటువంటి అపోహకు అవకాశం వుందని నటుడు, నిర్మాత మాదాల రవి స్పష్టం చేశారు. సోమవారంనాడు ఫిలింఛాంబర్...
భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో 2027లో జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో...
ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా, ఉగ్రవాదులు ఎక్కడైనా కనిపిస్తే కాల్చిపడేస్తున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో...
పంజాబ్ రాష్ట్రంలోని ఆదంపూర్ వైమానికస్థావరం భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించడమే. ఆయన మంగళవారం...
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్య వల్ల పాకిస్థాన్‌లో ఆస్తి, ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. అయితే, తమకు ఎలాంటి హాని జరగలేదంటూ బుకాయించి,...
ప్రముఖ వ్యవసాయ, జలవనరుల శాస్త్రవేత్త, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ (70)...