దర్శకుడు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్ గురువారం తెల్లవారుజామున...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఘోరం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఎయిరిండియా విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి,...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో ఎయిరిండియాకు చెందిన విమానం రన్ వే పైనుంచి టేకాఫ్ చేస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు...
తనకు తొలి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ బీజేపీ అని హైదరాబాద్, గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టంచేశారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం...
కన్నడ సినిమాల్లో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి గొప్ప రికార్డు సృష్టించిన సినిమా కాంతారా. ప్రస్తుతం సీక్వెల్ 'కాంతారా 2' సిద్ధం అవుతోంది. కేరళలోని...
సినీ నటి కల్పిక గణశ్‌పై హైదరాబాద్, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిజం క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు....
దేశంలో కరోనా కొత్త వైరస్ ఒకటి వెలుగు చూసింది. ఇది సార్స్ కోవ్ 2 అనే వైరస్ సహజ పరిణామమేనని అంటున్నారు. ఈ కొత్త వైరస్‌కు ఎక్స్ ఎఫ్.జి. వేరియంట్ పేరు పెట్టినట్టు...
'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే తన భర్తతో కలిసి ఓ కానిస్టేబుల్ భార్య దాడికి తెగబడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని...
ఇటీవలి కాలంలో భర్తలను చంపుతున్న భార్యల కేసులు పెరుగుతున్నాయి. మేఘాలయ హనీమూన్ కేసులో ప్రియుడు కోసం భర్తను హతమార్చిన ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా...
కర్ణాటక నుండి చిత్తూరు జిల్లాలోకి తోతాపురి మామిడి పండ్ల ప్రవేశంపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
గత నెలాఖరులో ప్రిజం పబ్‌లో అల్లర్లు సృష్టించారనే ఆరోపణలతో నటి కల్పికా గణేష్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.నటి తన స్నేహితురాలితో కలిసి తన...
భార్య చెప్పిన మాటలు బాధపెట్టడం వల్లే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. "నువ్వు నాకు వద్దు, వెళ్ళిపో..." అని ఆమె తన భర్తతో చెప్పింది. ఆ మాటలను మనసులో పెట్టుకుని...
విశాఖపట్నంలో పౌర విమానయాన విశ్వవిద్యాలయాన్ని స్థాపించే అవకాశాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అన్వేషించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
ప్రభుత్వ పాఠశాలల్లోని 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు మధ్యాహ్నం నాణ్యమైన ఆహారం అందనుంది. మధ్యాహ్న భోజన పథకంలో ఇకపై రేషన్ బియ్యం వాడరు. రాష్ట్ర...
దేశ రాజధాని నగరం ఢిల్లీపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. గురువారం ఢిల్లీలో వేడిగాలులు వీస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎందుకంటే పాదరసం ప్రమాదకరంగా...
మేఘాలయలో తన హనీమూన్ సమయంలో రాజా రఘువంశీ హత్య కేసును దర్యాప్తు అధికారులు అతని భార్య సోనమ్ రఘువంశీ సూట్‌కేస్‌లో ఉంచిన మంగళసూత్రం, ఉంగరాన్ని సోహ్రా హోమ్‌స్టేలో...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకత్వ పగ్గాలు నారా లోకేష్‌కు ఎప్పుడు అప్పగిస్తారనే ప్రశ్నకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గురువారం, 12 జూన్ 2025
తులసి టీ. తులసి ఆకుల నుండి తయారైన తులసి టీ, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు సహాయపడటం, శ్వాసకోశ సమస్యలను తగ్గించడం, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక...
యూజర్లు తమ ఆర్థిక ప్రపంచ సమగ్ర ముఖచిత్రాన్ని ఒకే చోట చూసుకునే వీలు కల్పించే లక్ష్యంతో టాటా అసెట్ మేనేజ్‌మెంట్ సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ఈ తరహా యాప్‌లలో...
రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌లో కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆధార్ ధృవీకరణ ఉన్న వ్యక్తులే జూలై ఒకటో తేదీ నుంచి తత్కాల్ టిక్కెట్లు బుక్...