ఇప్పటికే మహిళపై అత్యాచారం, వీడియో కేసుల్లో చిక్కుకుని జర్మనీకి పారిపోయిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మున్ముందు మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా...
ఎడారి ప్రాంతాలను కలిగి వున్న సౌదీ అరేబియా కంటే భారతదేశంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి. 1961 నుండి 2021 మధ్య, గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారతదేశంలో...
రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. అధిక వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. దీంతో రోడ్డుపైకి పోవాలంటేనే జనం జడుసుకుంటున్నారు....
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోమారు షాకిచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం 'కూలీ'ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్‌కు కాపీరైట్ నోటీసులు జారీ చేశారు....
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వాలంటీర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....
ఇది చైత్ర లేదా వైశాఖ కృష్ణపక్షం 11వ రోజు ఏకాదశిగా పిలువబడుతోంది. 2024లో, వరుథిని ఏకాదశి శనివారం, మే 4న జరుపుకుంటారు. దృక్ పంచాంగ్ ప్రకారం, పండుగకు సంబంధించిన...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గం, దుర్గాడ గ్రామంలో రోడ్ షోలో హైపర్ ఆది ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ... '' వైసిపి ప్రభుత్వం తయారు...
రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వైకాపా సర్కారుపై ఫైర్ అయ్యారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని,...
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో...
లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో గురువారం ప్రచురించబడిన ఒక కొత్త ప్రపంచ అధ్యయనం ప్రకారం, స్త్రీల కంటే పురుషులు అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా...
ఇండస్ట్రీలో నిర్మాతల సాయి కొర్రపాటి, శోభు యార్లగడ్డ నాకు మంచి స్నేహితులు అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నాకు తమ్ముడితో సమానమని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి...
జూన్ నెలలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టును...
ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన మేనకా సంజయ్ గాంధీ ఆస్తుల విలువ రూ.97.17 కోట్లు.ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తూ...
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కథనాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. పవన్ కళ్యాణ్ చిత్రానికి...
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం ఎంతో మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి సంచలన...
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా, చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భంగపాటు ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్...
కళాశాలలు, యూనివర్శిటీల్లో ఫ్రెషర్స్ ఫెస్టివల్స్ ఓ స్థాయిలో జరుగుతున్నాయిప్పుడు. గల్గోటియాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఫ్రెషర్స్ ఫెస్ట్‌ 2024లో ఛోళీకే పీఛే...
పద్మ అవార్డులు 2025 కోసం ఆన్‌‍లైన్ నామినేషన్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ దరఖాస్తులను స్వీకరించేందుకు సెప్టెంబరు 15వ తేదీ వరకు గడవు నిర్ణయించారు....
వారణాసిలోని గంగానదిలో రాత్రి 8:30 గంటల తర్వాత బోటింగ్‌ను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకం ద్వారా లబ్ధి పొంది అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగం కూడా సంపాదించిన ఓ ముస్లిం...